Monday 23 April 2012

జజ్జారపు యోసేపు మరియు సుగుణమ్మ మొట్టమొదటి క్రైస్తవులు . సుగుణమ్మ గారు మరియు డమల గ్రే సమ్మ గారు మరియు కొందరు కలసి బళ్ళారి మొదలగు కర్ణాటక ప్రాంతం లో తిరిగి సి . యస్ . ఐ . చర్చి కోసం చందాలు కాలేచ్ట్ చేసి మందిరంను కట్టుటలో తోడ్పడిరి. వీరి యొక్క ప్రార్థన జీవితం వలన చిర్చ్ అంచెలంచెలుగా అభివృద్ధి చెందినది . జజ్జారపు యోసేపు మొట్టమొదటి christian మరియు మొట్టమొదటి సంఘ పెద్ద.(elder ) . అంతే కాకుండా గ్రామ తలరిగా కుడా పనిచేసేను . ఈయనకు భోయ భిచ్చేప్పతో మంచి సంభంద భందవ్యములు కలవు. ఈయన షుగర్ వ్యాధి తో మరణించెను .

No comments:

Post a Comment