Saturday 21 April 2012

జజ్జారపు ఇంటిపేరును అలాగే మార్చుకోకుండా  దానిని కంటిన్యూ చెసుకొనుచూ వచుచున్నారు. యోసేపు మరియు సుగునమ్మలకు ఒకే ఒక కుమారుడు శిఖామణి జన్మించెను. సుగుణమ్మ ఇంటిపేరు మ్యాలం. మ్యాలం వారు ఓబులాపురం వారు . ఇది గడికోటకు సమీపములో ఉన్నది .జజ్జారపు శిఖామణి , ఆళ్లగడ్డ రోజ్ మేరమ్మను వివాహం చేసుకొనెను. వీరికి క్రిస్తోఫేర్ ప్రభాకర్ రావు, విజయ శేకర్, సముఎల్ వేదనయకం, జాస్లీన్ సువర్ణ కుమారి , విజయ భాస్కర్ అను వారాలు జన్మించిరి.

No comments:

Post a Comment