Monday 30 April 2012

జజ్జారపు యోసేపు మొట్టమొదటి క్రైస్తవుడు . ఈయన గుండు ఎత్తుటలో చాల దిట్ట. యోసేపు మరియు సుగునమ్మల వలననే నేడు ముండ్లపాడు గ్రామములో జజ్జారపు ఫ్యామిలీ వుండినది. చిన్నతనములోనే కుమారుని పోగొట్టు కొన్నప్పటికిని కోడలును ,మనుమలు , manumarandranu కనిపెట్టుకొని పోసిన్చిరి. వీరి త్యాగం మరువలేనిది.

No comments:

Post a Comment